ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం విషయంలో ఇరువర్గాల దాడి

ABN, First Publish Date - 2020-12-10T06:25:57+05:30

మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం రాత్రి పొలం విషయంలో రెండు కుటుంబాలకు చెందిన ఇరు వర్గాలు దాడిచేసుకోవడంతో ఆరుగురి కి గాయాలయ్యాయని ఎస్సై యాకూబ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురికి గాయాలు
నవీపేట్‌, డిసెంబరు 9: మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం రాత్రి పొలం విషయంలో రెండు కుటుంబాలకు చెందిన ఇరు వర్గాలు దాడిచేసుకోవడంతో ఆరుగురి కి గాయాలయ్యాయని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. గ్రామానికి చెందిన మహేష్‌, జీవన్‌ అనే రెండు కుటుంబాలకు గతం నుంచి పాత కక్షలున్నాయన్నారు. మంగళవారం రా త్రి  పొలం విషయంలో రెండు కుటుంబాల వారు కర్రల తో దాడిచేసుకోవడంతో కేశపురం గంగారాం, నారాయణ, హనుమాండ్లు, వీణ, నవనీత, శోభలకు గాయాలయ్యాయ ని పేర్కొన్నారు. ఇందులో నారాయణ, హనుమాండ్లులకు తీవ్ర గాయాలయినట్లు తెలిపారు. ఈ మేరకు బాఽధిత కు టుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-10T06:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising