ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు కట్నం కోసం వేధింపు

ABN, First Publish Date - 2020-11-28T05:42:07+05:30

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో చోటుచేసుకుంది.

భర్త ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగిన భార్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

డిచ్‌పల్లి, నవంబరు 27: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు శ్రీమాన్‌ అదే గ్రామానికి చెందిన తన మేనమరదలిని ఏడాది కిందట రూ.10లక్షల కట్నం, కారు, కట్నకానుకలు తీసుకుని వివాహం చేసుకున్నాడు. మళ్లీ అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో ఆతని వేధింపులు తాళలేక భార్య సుద్దులం గ్రామంలో భర్త ఇంటి ఎదుట తల్లిదండ్రులు, గ్రామ మహిళలతో కలిసి ఆందోళనకు దిగింది. అప్పు చేసి తమ కుమార్తె వివాహం జరిపించామని, అదనపు కట్నం తీసుకురావాలని తమ కుమార్తెను అల్లుడు యేడాదిగా హింసిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తమ కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2020-11-28T05:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising