ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వలాభం కోసం ప్రకటనలు చేయొద్దు’

ABN, First Publish Date - 2020-11-26T05:54:32+05:30

స్వలాభం కోసం ఇష్టారీతిలో ప్రకటనలు చేయవద్దని తపాస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తపాస్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, నవంబరు 25 : స్వలాభం కోసం ఇష్టారీతిలో ప్రకటనలు చేయవద్దని తపాస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఒక రా జకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమే అ వుతుందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల కోసం తప్ప రాజకీయపక్షాల కోసం కాదని తెలిపారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతిసేవిధంగా రాజకీ య పార్టీల కార్యకర్తలా ప్రవర్తించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ప్రధాన కా ర్యదర్శి సంతోష్‌, రవీంద్రనాథ్‌, రాజ్‌కుమార్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T05:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising