ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములు కోల్పోయిన రైతుల ఖాతాల్లో డబ్బుల జమ

ABN, First Publish Date - 2020-06-02T10:45:16+05:30

మండలంలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన రైతులకు నిధుల మంజూరు నోటీసులను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్నూర్‌, జూన్‌ 1: మండలంలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన రైతులకు నిధుల మంజూరు నోటీసులను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది అందజేశారు. సోమవా రం మద్నూర్‌ తహసీల్‌ కార్యాలయంలో నాలుగు గ్రామాల శివారు రైతులు 61 మందికి మంజూ రైన నిధుల వివరాల నోటీసులను అందజేశారు. మద్నూర్‌ 15 మందికి రూ.2,030,722 లక్షలు, మేనూర్‌లో 29 మందికి రూ.3,77,2691 లక్షలు, వాడి ఫత్తేపూర్‌లో ఆరుగురికి రూ.2,48,1472 లక్ష లు, రుసేగావ్‌లో 11 మందికి రూ.9,17,7421 లక్షలు వారి ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.

Updated Date - 2020-06-02T10:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising