ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నాల సాగుపై అధికారుల నిలదీత

ABN, First Publish Date - 2020-11-29T05:58:00+05:30

వ్యవసాయాధికారులు చెప్పిన సూచనల మేరకే సన్నరకం పంటను సాగు చేశామని ప్రస్తుతం క్వింటాల్‌కు ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో సన్నాలకు 2500 రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని రైతులు అధికారులను నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, నవంబరు 28:  వ్యవసాయాధికారులు చెప్పిన సూచనల మేరకే సన్నరకం పంటను సాగు చేశామని ప్రస్తుతం క్వింటాల్‌కు ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో  సన్నాలకు 2500 రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని రైతులు అధికారులను నిలదీశారు. శనివారం మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి, సాంపల్లి గ్రామాల్లో  రైతు అవగాహన సద స్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఖిల్లా డిచ్‌పల్లిలో ప్రభుత్వం అధికారులు సూచించిన ప్రకరమే సన్నరకం వరిధాన్యం పంటలను సాగు చేశామని, ప్రస్తుతం సన్నలకు మద్దతు ధర ఇవ్వకుంటే రైతులకు అన్యాయం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం సన్నాలు సాగు చేసే రైతులకు క్వింటాలుకు 2500 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత రం వ్యవసాయాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising