ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ సర్టిఫికెట్లపై రిమ్స్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-11-27T05:13:31+05:30

సాంగిడి గ్రామంతో పాటు జి ల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో పింఛన్లు పొందేందుకు నకిలీ స ర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని గురువారం కాంగ్రెస్‌ నాయకులు రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాంబానోత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు26 : సాంగిడి గ్రామంతో పాటు జి ల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో పింఛన్లు పొందేందుకు నకిలీ స ర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని గురువారం కాంగ్రెస్‌ నాయకులు రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాంబానోత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రిమ్స్‌లోని కొందరు వైద్యులు నకిలీ రఽధువపత్రా లు కలిగిన వారికి సహకరిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటికే కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ పథకంలో అవినీతికి పాల్పడిన విషయం అందకీ తెలిసిందేనన్నారు. ఇందుకు స్పందించిన రిమ్స్‌ డైరెక్టర్‌ దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సామరూపెష్‌రెడ్డి, బోక్రెశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising