ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములు పోతున్నవారికి పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-09-17T11:11:54+05:30

జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద చేపట్టిన పైపులైన్‌ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల కు పరిహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసెంబ్లీలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)సెప్టెంబరు 16 : జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద చేపట్టిన పైపులైన్‌ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల కు పరిహారం అందించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిజామాబా ద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ పనులకు రై తులు అభ్యంతరం చెప్పలేదన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకు నేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించారు. 

Updated Date - 2020-09-17T11:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising