ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలిసెట్‌ ద్రువపత్రాల పరిశీలన ప్రారంభం

ABN, First Publish Date - 2020-09-16T06:47:53+05:30

ఇటీవల జరిగిన పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 15: ఇటీవల జరిగిన పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌ తెలిపారు. ఈ నెల 18 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మొదటి రోజు 130 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన చేయడం జరిగిందని బుధ వారం నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల ఎంపిక ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చని సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవాలని అనంతరం ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-09-16T06:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising