ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2020-11-29T05:59:54+05:30

మండలంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.

బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌రూరల్‌, నవంబరు 28: మండలంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో శంకర్‌గౌడ్‌, యేశాల గంగాధర్‌, కుమా రస్వామి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

పెర్కిట్‌ : పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తా వద్ద శనివా రం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్‌, ఏ ఐకెఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బోట్ల రాజనవీన్‌, ప్రసాద్‌, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising