ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వర్టును ఢీకొన్న బైకు.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2020-12-11T05:15:31+05:30

కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నిజామాబాద్‌ వెళ్తుండగా బైకు అదుపు తప్పి బీబీపూర్‌ తండా 44వ జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

కల్వర్టును ఢీకొన్న బైకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 10: కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నిజామాబాద్‌ వెళ్తుండగా బైకు అదుపు తప్పి బీబీపూర్‌ తండా 44వ జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన కందుకూరి ప్రేమ్‌రాజ్‌ (32), ఆయన సోదరుడు నరేష్‌ గురువారం కామారెడ్డిలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని  బైకుపై తిరిగి వస్తుండగా బీబీపూర్‌ తండా వద్ద రహదారిపై బైకు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో వెనుక కూర్చున్న ప్రేమ్‌రాజు తలకు బలమైన గాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఇదే ఘటనలో బైకు నడుపుతున్న నరేష్‌ ఎడమ కాలు విరిగిందని, ప్రేమ్‌రాజు తోడల్లుడు అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు. 

Updated Date - 2020-12-11T05:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising