ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-05-29T11:10:08+05:30

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ 


నిజామాబాద్‌ అర్బన్‌, మే 28: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం సమావేశం ఆయన అధ్యక్షతన కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు దాంతో సహజీవనం చేయాల్సిందేనని అన్నారు. దానిని తరిమికొట్టాలంటే ము ఖానికి మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్నురుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T11:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising