ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN, First Publish Date - 2020-12-14T05:18:19+05:30

డిచ్‌పల్లి బస్టాండ్‌లో ఉన్న ఏటీఎంను గత రాత్రి గుర్తు తెలియని దుం డగులు ధ్వంసం చేశారనీ పోలీసులు తెలిపారు. ఏటీఎంలో ఉన్న డబ్బులు బయటికి రాకపోవడంతో దొంగలు ఏటీఎంను పగల గొట్టారు.

ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 13:  డిచ్‌పల్లి బస్టాండ్‌లో ఉన్న ఏటీఎంను గత రాత్రి గుర్తు తెలియని దుం డగులు ధ్వంసం చేశారనీ పోలీసులు తెలిపారు. ఏటీఎంలో ఉన్న డబ్బులు బయటికి రాకపోవడంతో దొంగలు ఏటీఎంను పగల గొట్టారు. ఏటీఎం వస్తువు లను చిందరవందర చేశారు. నెల కిందటే ఈ ఏటీ ఎంను దొంగలు పగలగొట్టిన విషయం మరవక ముందే మరోసారి చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీ సులు కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేస్తున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్‌ ప్రాంతంలో ఏటీఎంలే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాలుపడుతుండడంతో స్థా నిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రుల్లో పోలీసుల భద్రత నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపరులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-14T05:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising