ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మజీద్‌కమిటీపై ఇరువర్గాల దాడులు

ABN, First Publish Date - 2020-12-27T06:04:55+05:30

మండల కేంద్రంలోని జేఎన్‌సీ కాలనీలోని మజీద్‌ కమిటీ వ్యవహరంలో ఇరువర్గాలు దాడులకు దిగాయి.

లాఠీచార్జీ చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రూరు సీఐ కార్యాలయం ఎదుట ఘర్షణ

పోలీసుల లాఠీచార్జి 

రుద్రూరు, డిసెంబరు 26: మండల కేంద్రంలోని జేఎన్‌సీ కాలనీలోని మజీద్‌ కమిటీ వ్యవహరంలో ఇరువర్గాలు దాడులకు దిగాయి. సీఐ కార్యాలయం ఎదు టే దాడులకు దిగగా పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చారు. జేఎన్‌సీ కాలనీలోని మజీద్‌ నూతన కమిటీ, పాత కమిటీల మధ్య వివా దం నెలరోజులుగా కొనసాగుతోంది. శనివారం రెండు వర్గాల సభ్యులు సమస్య పరిష్కారానికి సీఐ కార్యాలయానికి వచ్చారు. మాటమాట పెరిగి కార్యాలయం ఎదుటే ఒకరిపైకొకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఎస్సై రవీందర్‌ లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. 12 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.

Updated Date - 2020-12-27T06:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising