జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ABN, First Publish Date - 2020-10-29T07:30:54+05:30
ధరణి పొర్టల్ ప్రారంభానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్ట ర్ శరత్ అన్నారు. బుధవారం పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించా రు
పిట్లం: ధరణి పొర్టల్ ప్రారంభానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్ట ర్ శరత్ అన్నారు. బుధవారం పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ను ఆధార్ అనుసంధానంతో సులభంగా చేయొచ్చ న్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ సుధాకర్ ఉన్నారు.
Updated Date - 2020-10-29T07:30:54+05:30 IST