ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన

ABN, First Publish Date - 2020-12-30T05:31:24+05:30

రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కామారెడ్డి పట్టణశివారులోని టె క్రియల్‌ జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కామారెడ్డి పట్టణశివారులోని టె క్రియల్‌ జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల అనంత కృష్ణ మాట్లాడా రు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత నిరాశకు గురైందని తెలిపారు. పోలీసులు నాయకులను అరెస్ట్‌ చే సి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి నీలం చిన్నరాజు, నరేందర్‌, విఠల్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising