ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో కరోనాతో మరొకరి మృతి

ABN, First Publish Date - 2020-07-06T11:16:07+05:30

కరోనాతో జిల్లాలో ఆదివారం మరొకరు మృతిచెందారు. హైమద్‌పురా కా లనీకి చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 5: కరోనాతో జిల్లాలో ఆదివారం మరొకరు మృతిచెందారు. హైమద్‌పురా కా లనీకి చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో జిల్లాలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది. అలాగే ఆదివారం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఒకటి, ఆర్మూర్‌ పట్టణంలో మరొకటి నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటి వ్‌ కేసుల సంఖ్య 150కి చేరింది. 

Updated Date - 2020-07-06T11:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising