ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో కొత్తగా మరో 25 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-16T10:23:48+05:30

జిల్లాలో శనివారం కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  జిల్లాలో శనివారం కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,69కి చే రిందన్నారు. ఇందులో 1,405 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చికిత్స పొం ది 657 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో శనివారం కరోనాతో ముగ్గురు చనిపోయారని, ఇప్పటి వరకు మొత్తం 63 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-16T10:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising