బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
ABN, First Publish Date - 2020-09-19T09:58:01+05:30
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల (కోటగల్లి)లో 2020-21 సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 18: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల (కోటగల్లి)లో 2020-21 సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ నుస్ర త్ జహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ తెలు గు మీడియం, ఉర్దూ మీడియంతో పాటు వొకేషనల్లో ఆఫీస్ అసిస్టెంట్ షిప్, కంప్యూటర్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు.
Updated Date - 2020-09-19T09:58:01+05:30 IST