ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్: అటవీశాఖ కార్యాలయంపై దాడి...ఏడుగురిపై కేసులు

ABN, First Publish Date - 2020-05-09T15:08:20+05:30

నిర్మల్: అటవీశాఖ కార్యాలయంపై దాడి...ఏడుగురిపై కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలోని కడం మండలం ఉడుంపూర్‌లో అటవీశాఖ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం అటవీ శాఖ  కార్యాలయంపై గోపాల్‌రావుపేట గ్రామస్తులు దాడి చేశారు. అటవీ అధికారులు కొట్టడం వల్లే పశువుల కాపరి నర్సయ్య మృతి చెందినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులపై కూడా కేసులు నమోదుచేయాలని ఆదివాసీ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-05-09T15:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising