ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌కళ్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు

ABN, First Publish Date - 2020-11-21T21:58:57+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు వేశారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్ అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు వేశారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. వరద బాధితులను కేసీఆర్ సర్కారు ఆదుకుంటే.. బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీని విమర్శించడమే విపక్షాల అజెండా అని చెప్పారు. సొంత ఎజెండాతో ప్రచారం చేస్తోంది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన నిర్ణయం తీసుకుంది. పవన్‌కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపిన అనంతరం పోటీ నుంచి జనసేన తప్పుకుంది. బీజేపీకి మద్దతు తెల్పాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2020-11-21T21:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising