ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-30T07:40:41+05:30

రాష్ట్రంలోని పత్తి రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, జనవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల ఆంక్షలను ఎత్తివేయాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సీఎండీ ప్రదీప్‌ కుమార్‌ అగర్వాల్‌కు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని పత్తి రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, జనవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల ఆంక్షలను ఎత్తివేయాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సీఎండీ ప్రదీప్‌ కుమార్‌ అగర్వాల్‌కు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ రీజియన్లలో రోజుకు 15 వేల బేళ్లు, ఆదిలాబాద్‌ రీజియన్‌లో 10 వేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాదీ పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారని, ఈ సమయంలో ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతారని, మద్దతు ధర దక్కదన్న భయానికి లోనయ్యే ప్రమాదముందన్నారు. 

Updated Date - 2020-12-30T07:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising