ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు కొత్త పాస్‌బుక్‌లు

ABN, First Publish Date - 2020-09-24T04:23:45+05:30

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు కొత్త పాస్‌బుక్‌లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు కొత్త పాస్‌బుక్‌లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ కొత్త పాస్ బుక్‌లు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పైసా చెల్లించకుండా ప్రజలు ఎన్‌రోల్‌ చేయించుకోవాలని సూచించారు. ఇక భూమి బదిలీ అంశాలన్నీ ధరణి పోర్టల్‌ నుంచే నిర్వహణ జరుగుతుందన్నారు. నిరు పేదలుంటున్న ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తామన్నారు. బ్యాంకు రుణాలు తీసుకునేలా వీలు కల్పిస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఎంపీవోలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2020-09-24T04:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising