ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన నేతాజీ యువజన సంఘం

ABN, First Publish Date - 2020-04-07T21:06:13+05:30

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న యాచకులకు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అల్పాహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ,పండ్లు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ :  లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న యాచకులకు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అల్పాహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ,పండ్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేతాజీ సంఘం 8 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు కార్యక్రమానికి కేటీపీఎస్ ఐదో గ్రేడ్ ఎస్‌ఈ కాటం సంజీవయ్య, వనమా కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కే తేజ హాజరై యాచకులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌జేకే అహ్మద్, సంఘ సభ్యులు సయ్యద్ అక్బర్, ఎండీ అబ్దుల్ రజాక్ (మున్నా), ఏవీ రాఘవులు, జిలేపల్లి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T21:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising