ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌తో నర్సంపేట ఎమ్మెల్యే భేటీ

ABN, First Publish Date - 2020-07-03T11:26:57+05:30

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పాకాల రంగాయచెరువు ప్రాజెక్టుకు సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు కలెక్టరేట్‌, జూలై 2: కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పాకాల రంగాయచెరువు ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని రైతులకు తక్షణమే అందించి న్యాయం చేయాలని కోరారు.  ములుగు సమీపంలో ఉన్న పాకాల రంగాయచెరువు ప్రాజెక్టు వద్ద హరితహారం కార్యక్రమం చేపట్టి ఆ ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని అన్నారు. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించిన ఆధునిక టెక్నాలజీని, తెలంగాణలోనే మొదటిసారిగా నిర్మాణం చేపట్టిన పైలాన్‌ పనులను పరిశీలించారు. మిగతా పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఆయన వెంట దేవాదుల ఈఈ సాయిబాబా, డీఈ రాజు ఉన్నారు.

Updated Date - 2020-07-03T11:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising