ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో రోజు ఏసీబీ కస్టడీకి మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి

ABN, First Publish Date - 2020-10-08T17:14:06+05:30

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని నాలుగో రోజు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని నాలుగో రోజు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. హైటెక్‌సిటీ సర్వేనెంబర్‌ 64లోని 2 వేల గజాల ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌పై విచారణ నిర్వహించనుంది. ఇతర ప్రభుత్వ అధికారుల పాత్రపై ఏసీబీ విచారించనుంది. బినామీలను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. 

Updated Date - 2020-10-08T17:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising