ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో ఏకాంతంగా నిజాభిషేకం

ABN, First Publish Date - 2020-10-01T10:06:42+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగాయి. బాలాలయంలో ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసిదళాలతో అర్చించారు. అనంతరం హోమం, నిత్యకల్యాణ వేడుకలు నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో, కొండపై చరమూర్తుల ఆలయంలో నిత్యపూజలు సంప్రయదాయరీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.2,26,140 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. యాదాద్రి దేవస్థాన ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు బుధవారం పదవీ విరమణ పొందారు. సుమారు 40 ఏళ్లపాటు ఆయన యాదాద్రి దేవస్థానంలో అర్చకుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, వివిధ పదవుల్లో స్వామివారి నిత్యసేవా కైంకర్యాలు జరిపించారు. నర్సింహాచార్యులను దేవస్థాన అర్చక, అధికార యంత్రాంగం అభినందించింది. 

Updated Date - 2020-10-01T10:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising