ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ : పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-07-12T15:58:24+05:30

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ సిబ్బంది మూడు షాపులను తొలగించింది. అయితే ఎలాంటి నోటీసులు కానీ సమాచారం ఇవ్వకుండానే తొలగించడంతో ఆ షాపులపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఆధారం లేకుండా పోయింది. ఎందుకిలా చేస్తున్నారు..? నోటీస్ లేకుండా తొలగిస్తారా..? అని సిబ్బందిని అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా ఈ షాపుల పైనే ఆధారపడిన తమకు జీవనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-12T15:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising