ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదేళ్ల క్రితం భర్త మృతి.. ఇప్పుడు భార్య.. అనాథలైన కూతురు, కొడుకు..

ABN, First Publish Date - 2020-08-03T16:31:38+05:30

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందింది. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన చీమల హేమలత(34) తన వ్యవసాయ పొలంలో నీరు పెట్టడా నికి వెళ్లింది. బోరు మోటారుకు విద్యుత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

తొమ్మిది ఏళ్ల క్రితం భర్త మృతి

అనాథలైన కూతురు, కొడుకు 


మునుగోడు రూరల్‌(నల్లగొండ): విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందింది. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన చీమల హేమలత(34) తన వ్యవసాయ పొలంలో నీరు పెట్టడా నికి వెళ్లింది. బోరు మోటారుకు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పక్క పొలంలో ఉన్న రైతు గమనించి హేమలత బంధువులకు సమాచారం ఇచ్చాడు. కాగా, హేమలత భర్త వెంకన్న తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి హేమలత తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. తల్లిదండ్రులు మృతిచెందడంతో హేమలత కూతురు గీతాంజలి, కుమారుడు రాఖేష్‌ అనాథలయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజనీకర్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభు త్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2020-08-03T16:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising