ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరూ ముందుకు రాకపోవడంతో...

ABN, First Publish Date - 2020-12-18T05:04:40+05:30

కరోనాతో తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధి మాలిపురంలో వృద్ధురాలు మృతి చెందింది.

పీపీఈ కిట్లతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మృతురాలికి మునిసిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు

తిరుమలగిరి, డిసెంబరు 17: కరోనాతో తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధి మాలిపురంలో వృద్ధురాలు మృతి చెందింది. అంత్యక్రి యలు చేయడానికి కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రానందున డాక్టర్‌ ప్రశాంత్‌బాబు చొరవతో మునిసిపల్‌ సిబ్బంది సహాయంతో గురువారం ఖననం చేయించారు. మృతురాలి ఇంటి పరిసరాలను హైపోక్లోరెడ్‌ ద్రావణంతో పిచికారీ చేయించారు. సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలను పూర్తి చేశారు. 


Updated Date - 2020-12-18T05:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising