ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగు దాటుతూ మృత్యువాత

ABN, First Publish Date - 2020-11-30T04:37:17+05:30

వాగు దాటుతూ పది రోజుల కిందట వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుడు మల్సూర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల, నవంబరు 29: వాగు దాటుతూ పది రోజుల కిందట వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మామిండ్లమడవ ఆవాసప్రాంతమైన పీర్యనాయక్‌తండాకు చెందిన భూక్య మల్సూర్‌(60) 15 ఏళ్ల కిందట సూర్యాపేట మం డలం దాస్‌తండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. పది రోజుల కిందట పీర్యనాయక్‌తండాలోని బంధువుల వద్దకు బయలుదేరాడు. అప్పటినుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. అతడి కోసం వెతుకుతుండగా పాలేరు వాగులో శవమై ఆదివారం కనిపించాడు. వాగుదాటుతూ పడిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు.


Updated Date - 2020-11-30T04:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising