ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎ్‌సను బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే బొల్లం

ABN, First Publish Date - 2020-12-15T05:44:52+05:30

నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, టీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, డిసెంబరు 14 : నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, టీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొండ సైదయ్య, కార్యదర్శి వంగాల రామిరెడ్డి, ఎంపీపీ ప్రశాంతి కోటయ్య,   కొండా సురేష్‌, నాగయ్య, శివాజీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T05:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising