ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు నర్సింహయ్య సంతాప సభ

ABN, First Publish Date - 2020-12-13T05:40:28+05:30

దివంగత నేత, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం హాలియా ఎంసీఎం కళాశాలలో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలియా, డిసెంబరు 12: దివంగత నేత, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం హాలియా ఎంసీఎం కళాశాలలో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నారు. ఈ సంతాప సభకు మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావుతోపాటు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, జగదీ్‌షరెడ్డి, ఈటెల రాజేందర్‌, యర్రబెల్లి దయాకర్‌, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షు డు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.

Updated Date - 2020-12-13T05:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising