ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరిలో కోదండరాం ప్రచారం

ABN, First Publish Date - 2020-12-05T14:16:59+05:30

వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భువనగిరిలో ప్రచారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రిభువనగిరి: వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భువనగిరిలో ప్రచారం నిర్వహించారు.  శనివారం ఉదయం పట్టణంలో జూనియర్ కళాశాలలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కోదండరాం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నిక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు వెల్లడి అవుతాయని కోదండరాం స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతోంది. వరంగల్- నల్గొండ - ఖమ్మం స్థానంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పోటీచేయబోతున్నట్లు టీజేఎస్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-05T14:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising