ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోల్‌ ఫీజు లేదు

ABN, First Publish Date - 2020-03-27T11:18:44+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు టోల్‌గేట్ల వద్ద ఉచితంగా వాహనాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌ మార్చి26: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు టోల్‌గేట్ల వద్ద ఉచితంగా వాహనాలను పంపించాలని  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగా టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు తీసుకోకుండాని వాహనాలను గురువారం పంపారు.  అత్యవసర సర్వీసుల కోసం వినియోగించే వాహనాలకు ఇబ్బంది కలుగకూడదని  ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిం.ఇ  చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద అన్ని వాహనాలను టోల్‌ఫీజు తీసుకోకుండానే పంపారు. 

Updated Date - 2020-03-27T11:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising