ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలతో నష్టం లేదు

ABN, First Publish Date - 2020-12-28T05:24:41+05:30

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

నూతన్‌కల్‌ డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరుల తో మాట్లాడారు. చట్టాలు వచ్చినా రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకోవచ్చన్నారు. ఈ సమావేశంలో నాయకులు కాప రవికుమార్‌, అబీజ్‌, మద్ది సంజీవరెడ్డి, సోమలింగయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T05:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising