ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కుల వాడకం తప్పనిసరి : ఎస్‌ఐ

ABN, First Publish Date - 2020-08-04T10:45:08+05:30

మండలంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 3 : మండలంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు  భౌతికదూరం తప్పకుండా పాటించాలన్నారు. ఎవరైన మాస్కులు లేకుండా తిరిగితే వారికి రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. షాపులకు మాస్కులు లేకుండా వచ్చే వారికి సరుకులు ఇవ్వవద్దని వ్యాపారులకు సూచించారు.

Updated Date - 2020-08-04T10:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising