ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై కృతజ్ఞతలు

ABN, First Publish Date - 2020-12-31T04:37:00+05:30

ఎల్‌బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వ రకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600కోట్లు మంజూరు చేసినందుకు గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రమంత్రికి వినతిపత్రం అందిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్‌, డిసెంబరు 30 :
ఎల్‌బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వ రకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600కోట్లు మంజూరు చేసినందుకు గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సం దర్భంగా పలు ప్రాజెక్టులపై వినతిపత్రం అందించారు. మిర్యాలగూడ పట్ట ణం పెరుగుతున్నందున అలీనగర్‌ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరించాలన్నారు.

Updated Date - 2020-12-31T04:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising