ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-03T06:01:49+05:30

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మత్స్యగిరి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, డిసెంబరు2:  మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. రామన్నపేట పట్టణానికి చెందిన గొరిగె యాదయ్య కుమారుడు గొరిగె మత్స్యగిరి(25) హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్‌ కంపేనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్‌ నిబంధనల మేరకు రెండు నెలల క్రితం వరకు వర్క్‌ఫ్రం హోం కింద రామన్నపేట నుంచే పనిచేశాడు. అనంతరం మత్స్యగిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఎక్కడా ఉద్యోగం దొరక్క మనస్తాపంతో మంగళవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గమనించి, రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మత్స్యగిరి తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-03T06:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising