ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-03T11:02:05+05:30

కనగల్‌ మండలం తంగెళ్లవారిగూడెం గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనగల్‌, జూన్‌ 2: కనగల్‌ మండలం తంగెళ్లవారిగూడెం గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపారు. తంగెళ్లవారిగూడెం గ్రామానికి చెందిన తంగెళ్ల శంకర్‌రెడ్డి(45) కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. బుధవారం ఉదయం తన వ్యవసాయబావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రి చినపెదిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-07-03T11:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising