ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాద్భుత ఆలయానికి సీఎం శ్రీకారం

ABN, First Publish Date - 2020-12-05T05:59:07+05:30

మహాద్భుత ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని వ్యవసాయ, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 4: మహాద్భుత ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని వ్యవసాయ, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని శుక్రవారం ఆయ న కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన మంత్రికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకొని అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ చిత్తశుద్ధితో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. అత్యంత ప్రజ్ఞాపాటవాలు కలిగిన శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్నారని తెలిపారు. 

Updated Date - 2020-12-05T05:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising