ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును కొట్టిన ఎస్‌ఐకి ఎస్పీ చార్జ్‌ మెమో

ABN, First Publish Date - 2020-04-09T11:05:19+05:30

దామరచర్లలో పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న రైతు సుబ్బారావును వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు కొట్టాడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, ఏప్రిల్‌8: దామరచర్లలో పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న రైతు సుబ్బారావును వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు కొట్టాడని సామాజిక, ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన వార్త నేపథ్యంలో విచారణ జరిపి ఎస్‌ఐకి చార్జ్‌మెమో జారీ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం వాడపల్లి ఎస్‌ఐ, రైతు సుబ్బారావులను ఎస్పీ క్యాంపు కా ర్యాలయానికి పిలిచి విచారించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు విచారణ చేసిన అనంతరం రైతును కొట్టిన విషయంలో ఎస్‌ఐ తప్పు ఉన్నట్లు గుర్తించి చార్జ్‌మెమో జారీ చేసినట్లు ఎస్పీ వివరించారు. 

Updated Date - 2020-04-09T11:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising