ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-01T05:45:47+05:30

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కాటేపల్లిలో గ్రామంలో సోమవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోటకొండూరు, నవంబరు 30: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు.  ఈ ఘటన మండలంలోని కాటేపల్లిలో గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కాటేపల్లి గ్రామానికి చెందిన యాస బాలరెడ్డి ఇంట్లో దుస్తులు ఉతికేందుకు  చాడ గ్రామానికి చెందిన భూ దేవి శ్రీనివాస్‌ (42) వచ్చాడు.  దుస్తులు ఉతికి ఇంటి భవనంపై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు  12కేవి విద్యుత్‌ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై, భవనంపై నుంచి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-01T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising