ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా

ABN, First Publish Date - 2020-03-24T11:58:59+05:30

మండలంలోని మహ్మదపురంలో మద్యం, విక్రయించినా, కొనుగోలు చేసినా రూ.50వేళ జరిమానా విధిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, మార్చి 23:  మండలంలోని మహ్మదపురంలో మద్యం, విక్రయించినా, కొనుగోలు చేసినా రూ.50వేళ జరిమానా విధిస్తున్నట్లు సోమవారం గ్రామపంచాయతీ తీర్మానించింది. గ్రామంలో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, పంచాయతీ సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం సూచించింది. దీంతో గ్రామంలో మద్యం, బెల్టు షాపులు బంద్‌ చేయాలని,  నిర్ణయించింది. సర్పంచ్‌ రజనీసుధాకర్‌, ఉపసర్పంచ్‌ వెంకన్న, నాగమణి, భద్రమ్మ, అంజయ్య, ధనమ్మ, లాలు, సైదులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-24T11:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising