ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ పనులు పరిశీలించిన పువ్వాడ, స్మితా

ABN, First Publish Date - 2020-07-11T01:43:34+05:30

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను రవాణా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజిత్ కుమార్ పరిశీలించారు. పంప్ హౌస్ పనుల పురోగతిపై ఎస్‌ఈ, సీఈలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ, సీఈలకు స్మిత సబర్వాల్ పలు సలహాలు, సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పనులు వేగంగా చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు, కాట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు.

Updated Date - 2020-07-11T01:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising