ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-13T05:37:56+05:30

సీఎం కేసీఆర్‌ పేదలకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌
కొండమల్లేపల్లి, డిసెంబరు 12 :
సీఎం కేసీఆర్‌ పేదలకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం ఆయన తహసీల్దార్‌ కార్యాలయంలో 39మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎవరూ బాల్య వివాహాలను చేయవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సరస్వతి, మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ  పసునూరి సరస్వతమ్మ, కొండమల్లేపల్లి ఉప సర్పంచ్‌ సురేష్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising