ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బస్వాపూర్‌’ నిర్వాసితులకు రూ.78 కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2020-06-16T11:21:49+05:30

కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగాంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.78

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగాంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌-3 ఈఈ పురుషిత్‌ తెలిపారు. ఈ నిధులతో రిజర్వాయర్‌ ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లిం పులకు మరో రూ.70 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-06-16T11:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising