ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతుకు రూ.6 కోట్లు విడుదల

ABN, First Publish Date - 2020-03-13T11:50:55+05:30

జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతులకు మిషన్‌ కాకతీయ ఫేజ్‌ -4లో రూ.6 కోట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈఈ రఘునాథ్‌ 


శాలిగౌరారం, మార్చి 12: జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతులకు మిషన్‌ కాకతీయ ఫేజ్‌ -4లో రూ.6 కోట్లు మంజూరయ్యాయని జిల్లా నీటి పారుదలశాఖ ఈఈ ఎం.రఘునాథ్‌ప్రసాద్‌ తెలిపారు. గురువారం శాలిగౌరారం ప్రాజెక్ట్‌ను సందర్శించి ప్రా జెక్ట్‌ కట్ట, షట్టర్లను పరిశీలించారు. ప్రాజెక్ట్‌ మరమ్మతు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ బాలాజీనాయక్‌, ఏ ఈ పాండునాయక్‌, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు శ్యామల వెంకటరమణారెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చిట్టిపాక శ్రవణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T11:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising