ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5న పైలం సంతోష్‌ సంతాప సభ

ABN, First Publish Date - 2020-12-02T06:01:02+05:30

ప్రజాగాయకుడు పైలం సంతోష్‌ సంతాప సభను ఈనెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రజాగళం రాష్ట్ర కన్వీనర్‌ తాటిపాములు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి సైదులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 1: ప్రజాగాయకుడు పైలం సంతోష్‌ సంతాప సభను ఈనెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు  తెలంగాణ ప్రజాగళం రాష్ట్ర కన్వీనర్‌ తాటిపాములు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి సైదులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో సంతాప సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు హాజరై విజవంతం చే యాలని కోరారు. కార్యక్రమంలో కవులు వేముల ఎల్లయ్య, భీమార్జన్‌రెడ్డి, మాతంగి ధర్మయ్య పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-02T06:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising