ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విశాఖ’ ఘటనతో అధికారులు అప్రమత్తం

ABN, First Publish Date - 2020-05-09T09:41:55+05:30

విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వఆదేశాల మేరకు కాలుష్యనియంత్రణ మండలి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌, మే8: విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వఆదేశాల మేరకు కాలుష్యనియంత్రణ మండలి, పరిశ్రమల భద్రత విభాగం అధికారులు శుక్రవారం మండలంలోని పలు పరిశ్రమలను పరిశీలించారు. అక్కడ వాడుతున్న రసాయనాల వివరాలు పరిశీలించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో వాడిన స్టైరిన్‌ మోనోమార్‌ రసాయనం ఉమ్మడి జిల్లాలో ఏ పరిశ్రమల్లో వాడటం లేదని గుర్తించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఈఈఈ రాజేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-05-09T09:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising