ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2020-07-18T10:53:33+05:30

రైతు వేదిక భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల, జూలై 17:  రైతు వేదిక భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మద్దిరాలలో రైతు వేదిక భవన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. నిర్మాణానికి సామగ్రిని త్వరలో తెప్పించుకుని నాణ్యతతో నిర్మించాలని కోరారు. దసరా లోపు నిర్మాణాలను పూర్తి చే యాలని కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రజాక్‌, ప్రకాష్‌, ప్రభాకర్‌, రాంప్రసాద్‌, సరోజ, రాజేష్‌, సర్పంచ్‌ ఇంతియాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T10:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising